శ్రీ విజయదుర్గా మల్లేశ్వర స్వామి గుడి ప్రవేశ ముఖద్వారా ప్రారంభోత్సవము - 10.10.2018
తేది 10.10.2018 బుధవారం రోజున ఉదయం 8.26 ని. లకు శ్రీయుత దైవజ్ఞ శుకశ్రీ ఆంజనేయులు గారి చేతుల మీదుగా వేద మంత్రోచ్చరణ మధ్య శ్రీ విజయదుర్గా మల్లేశ్వర స్వామి గుడి ప్రవేశ ముఖద్వారం ప్రారంభించ బడింది . శ్రీ గాజుల తిరుపతి దంపతులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ముఖద్వార నిర్మాణ విశిష్ట దాత శ్రీ కొండపల్లి వేణుగోపాల్ రావు దంపతులకు ఆలయ కమిటి ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమం లో రాజ్ కుమార్, సురేంద్ర మౌళి, ధనరాజ్, భాస్కర్ రెడ్డి, సత్య నారాయణ, హరి ప్రసాద్ మరియు విజయ దుర్గా కాలనీ వాసులు పాల్గొన్నారు.
Post a Comment