శ్రీ రాజ రాజేశ్వరీ దేవి గా శ్రీ విజయ దుర్గా దేవి : 08.10.2019
మంగళవారం ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయ దశమి ) శ్రీ రాజ రాజేశ్వరీ దేవి గా భక్తులకు దర్శనమిచ్చారు.
ఉదయం అమ్మవారికి అభిషేకం అలంకారణ పూజ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం కలశ ఉద్వాసన పూజ జరిగింది. తదనంతరం మహా మంగళ హారతి, వేదం ఆశీర్వచనం జరిగింది. ఈ పూజ లో గాజుల తిరుపతి దంపతుల, శ్రీ సురేంద్ర మౌళి శ్రీ జగన్నాధ రావు, శ్రీ ధన్రాజ్ దంపతులు, ఆచారి దంపతులు కామరాజు హరి ప్రసాద్ దంపతులు మరియు కామరాజు జయశ్రీ పాల్గొన్నారు.
సాయంత్రం జమ్మి పూజ, రావణ దహనం ఎంతో ఘనంగా జరిగాయి, తర్వాత అమ్మవారి శేష వస్త్రాలు వేలంపాట ద్వారా భక్తులు దక్కించు కున్నారు.
Post a Comment