ఆశ్వయుజ శుద్ధ విదియ 15.10.2023 ఆదివారం రోజున శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి గా శ్రీ విజయ దుర్గా దేవి భక్తులకు దర్శనం ఇచ్చారు. అభిషేకం , అలంకరణ, పూజాది కార్యక్రమాలు, సప్త హారతులు ఆలయ పూజారి శ్రీ జనార్ధన్ ఆచార్యులు నిర్వహించారు.
Post a Comment