మాఘమాస మండల దీక్ష పారాయణం – Magha Masa Mandala Deeksha Parayanam - 2024

 మాఘమాస మండల దీక్ష పారాయణం – 10.02.2024

 శ్రీ లలితా సహస్ర నామ మండల దీక్ష పారాయణం – 2024

(తేదీ:10-02-2024 నుండి 20-03-2024 వరకు)

అందరికీ నమస్కారం...  

లోక కళ్యాణార్ధం, స్త్రీల అఖండ సౌభాగ్యం మరియు మన:శ్శాంతి కొరకు శ్రీ లలితా  సహస్ర నామ పారాయణంతో కుంకుమార్చన...

శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయానికి విచ్చేయుచున్న భక్తులకు ఇదే మా ఆహ్వానం – శుభాభివందనాలు...

పాటించవల్సిన  నియమ నిబంధనలు

Ø సాయంత్రం పారాయణ సమయం 6.30 ని,, నుండి 7.30 ని,, వరకు.

Ø ఉదయం పారాయణ సమయం 8.00 గం,, నుండి 12.00 వరకు.

Ø నిదానంగా అక్షర దోషాలు లేకుండా, ఒకరి నొకరు అనుసరిస్తూ ఒకే శృతి లో చదవండి.

Ø అర్థవంతంగా చదివే ప్రయత్నం చేయండి.

Ø పారాయణం ప్రారంభం అయిన తర్వాత వచ్చిన వారు ముందు వారి పారాయణాన్ని అనుసరించాలి అది పూర్తి అయిన తర్వాత అందరు కలసి మొదటి నుంచి  ప్రారంభించాలి.

Ø అనుసరించిన పారాయణాన్ని లెక్క లోకి తీసుకోరాదు.

Ø మీకు ఎలా వీలైతే అలాగా ఉదయం కానీ సాయంత్రం కానీ పారాయణం లో పాల్గొనవచ్చు.  

Ø ఉదయం వచ్చిన వారు సాయంత్రం రావచ్చు.

Ø ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న రిజిస్టర్ లో తప్పకుండా ఎన్నిసార్లు పారాయణం చేశారో రాయాలి. 

Ø  స్త్రీ, పురుషులందరు పాల్గొనవచ్చును.

Ø సాంప్రదాయ దుస్తులు ధరించాలి.

శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గా దేవి కృప కు పాత్రులు కాగలరాని మనవి...

- ఆలయ కమిటీ


























No comments