వైభవంగా ముగిసిన శ్రీ దేవి శరన్నవరాత్రోత్సవాలు......

ఘనంగా తొమ్మిది రోజులపాటు నిర్వహించిన శ్రీ దేవి శరన్నవరాత్రోత్సవాలు రావణ దహన కార్యక్రమం తో  వైభవంగా ముగిసాయి. ఈ కార్యక్రమం లో కమిటీ సభ్యులు, కాలనీ యూత్ మెంబెర్స్, విజయ దుర్గా  కాలనీ వాసులు, సాయి నగర్, బాలాపూర్, ఇతర కాలనీల నుంచి వచ్చి న భక్తుల తో శ్రీ విజయ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం లో సందడి నెలకొంది.




No comments