శ్రీ దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభం - 29.09.2019
శ్రీ విజయ దుర్గ మల్లేశ్వర స్వామి దేవాలయం లో శ్రీ దేవీ శరన్నవరాత్రోత్సవాలు పూజారి జనార్దనా చారి ఆధ్వర్యం లో ఘనంగా ప్రారంభమయ్యాయి . ధ్వజ రోహణం, కలశస్థాపన పూజ లు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ గాజుల తిరుపతి దంపతుల. చేతుల మీదిగా జరిగాయి
ఈ పూజ కార్యక్రమాలలో సభ్యులు శ్రీ సురేంద్ర మౌళి , శ్రీ ధన్ రాజ్, శ్రీ జగన్నాధ రావు, కామరాజు హరి ప్రసాద్ దంపతులు మరియు కామరాజు జయశ్రీ పాల్గొన్నారు.
Post a Comment