శ్రీ దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభం - 29.09.2019

శ్రీ విజయ దుర్గ మల్లేశ్వర స్వామి దేవాలయం లో శ్రీ దేవీ శరన్నవరాత్రోత్సవాలు  పూజారి జనార్దనా చారి ఆధ్వర్యం లో  ఘనంగా ప్రారంభమయ్యాయి . ధ్వజ రోహణం, కలశస్థాపన  పూజ లు ఆలయ కమిటీ ప్రెసిడెంట్  శ్రీ గాజుల తిరుపతి  దంపతుల. చేతుల మీదిగా జరిగాయి
ఈ పూజ కార్యక్రమాలలో  సభ్యులు శ్రీ సురేంద్ర మౌళి , శ్రీ ధన్ రాజ్, శ్రీ జగన్నాధ రావు, కామరాజు హరి ప్రసాద్ దంపతులు మరియు కామరాజు జయశ్రీ పాల్గొన్నారు.















No comments