శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి గా శ్రీ విజయ దుర్గా దేవి - 30.09.2019

30.09.2019 సోమవారం ఆశ్వయుజ శుద్ధ విదియ న అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి గా భక్తులకు దర్శనమిచ్చారు.

ఉ,, 3.30 ని,, లకు - మహాభిషేకం,
ఉ,, 5.00 గం,, లకు - అలంకరణ
ఉ,, 8.00 గం,,  లకు అర్చన
ఉ,, 9.00 గం,, లకు తీర్థ ప్రసాద వితరణ
సా,, 7.00 గం,, లకుమండపారాధన
సా,, 8.00 గం,, లకు శ్రీ లలితా సహస్ర పారాయణం
సా,, 8.30 ని,, లకు కుంకుమార్చన
సా,, 9.00 గం,, లకు మహా మంగళ హారతి ఘనంగా జరిగాయి.







































































More Pics



No comments