శ్రీ విజయ దుర్గా దేవి సప్తమ వార్షికోత్సవం మూడవ రోజు - 24.03.2021

 ఈ రోజు ఉదయం 5. 30 నుండి సుప్రభాత సేవ,  అభిషేకము, నిత్గోయ పూజలు నిత్పూయ హోమాలు ములమంత్జర హోమం, బలి ప్రధానం, పూర్ణాహుతి, అనంతరం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణం (శాంతి కళ్యాణము ) అవబృతం అండ్  ఆశీర్వచనం ఈ కార్యక్రమాల్లో చాల మంది భక్తులు పాల్గొన్నారు.

సాయంత్రం 6 .00 నుండి  లలిత పారయణం, కుంకుమార్చాన అనంతరం  శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఊరేగింపు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి  మహా మంగళ హారతి మంత్ర పుష్పం, తీర్ధ ప్రసాద వితరణ తో శ్రీ విజయ దుర్గా దేవి సప్తమ వార్షికోత్సవాలు ఘనంగా ముగిసాయి కాలని వాసులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

































More Pics


 

No comments