ఘనంగా ప్రారంభమైన శ్రీ విజయ దుర్గా దేవి అష్టమ వార్షికోత్సవాలు - 12.03.2022
ఈ రోజు ఉదయం 5. 30 నుండి సుప్రభాత సేవ అమ్మవారి అభిషేకము అనంతరం గణపతి పూజ పున్యహవాచానము, నాందీ, ద్వాజరోహనము, దేవతహ్వానము, మంటపరాధనలు, అగ్ని మదనము, చండి పారాయణము, హారతి, మంత్రపుష్పం, చతుర్వేదపారయానం అనంతరం తీర్ధ ప్రసాద వితరణ జరిగింది.
సాయంత్రం 6 .00 నుండి లలిత పారయణం కుంకుమార్చన, మహా మంగళ హారతి, మంత్రపుష్పం, ఆశీర్వచనం ఘనంగా జరిగాయి.
ఆలయం లో దాతలు ఇచ్చిన ఎలక్ట్రికల్ డిస్ప్లే బోర్డు ఓపెన్ చేసినారు...
దాతల సహకారం తో అమ్మవారికి 3.5 kg ల వెండి తో ఛత్రము తాయారు చేయించి అలకరించడము జరిగింది...
ఈ పూజ కార్యక్రమం లో శ్రీ గాజుల తిరుపతి, శ్రీ కే . భాస్కర్ రెడ్డి , శ్రీ N V S S ఆచార్యులు మరియు శ్రీ కామరాజు హరి ప్రసాద్ పాల్గొన్నారు.
Post a Comment