ఆశ్వయుజ శుద్ధ విదియ 11.10.2018 గురువారం రోజున శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి గా అమ్మ భక్తులకు దర్శనం ఇచ్చారు. పూజ కార్యక్రమంలో శ్రీ సీతారామయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు . 10 సం,, లోపు బాలికలకు కన్యా పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.
Post a Comment