శ్రీ గాయత్రి దేవి - 12.10.2018
ఆశ్వయుజ శుద్ధ తదియ 12.10.2018 శుక్రవారం రోజున శ్రీ గాయత్రి దేవి గా అమ్మ భక్తులకు దర్శనం ఇచ్చారు. పూజ కార్యక్రమంలో శ్రీ రమేష్ , పద్మావతి దంపతులు పాల్గొన్నారు . అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి ని దర్శించుకున్నారు.

More Pics

Post a Comment