ఆశ్వయుజ శుద్ధ చవితి 13.10.2018 శనివారం రోజున శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి గా అమ్మ భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ కమిటీ పూజ కార్యక్రమం నిర్వహించింది. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి ని దర్శించుకున్నారు. More Pics
Post a Comment