ఆశ్వయుజ శుద్ధ పంచమి (మూల నక్షత్రం) 14.10.2018 ఆదివారం రోజున శ్రీ సరస్వతి దేవి గా అమ్మ భక్తులకు దర్శనం ఇచ్చారు. బాల, బాలికలు చదువుల తల్లి సరస్వతి దేవి కి పూజలు అందించారు. ఈ కార్యక్రమంలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తదనతరం భాలిక లచే సాంస్కృతిక కార్యకమాలు భక్తుల ను ఎంతగానో అలరినచాయి.
Post a Comment