శ్రీ మహిషాసుర మర్ధిని దేవి - 17.10.2018

ఆశ్వయుజ శుద్ధ నవమి 17.10.2018 బుధవారం రోజున శ్రీ మహిషాసుర మర్ధిని దేవి గా అమ్మ భక్తులకు దర్శనం ఇచ్చారు.  పూజ కార్యక్రమంలో శ్రీ కామరాజు కోదండ రామా రావు కుటుంబ సభ్యులు కామరాజు జయ శ్రీ, హరి ప్రసాద్ & సౌజన్య లక్ష్మి పాల్గొన్నారు. మహిళా భక్తులు సద్దల బతుకమ్మ ఆట ను ఘనంగా నిర్వహించు కున్నారు.  అమ్మవారి ఊరేగింపు కార్యక్రమము గుడి ప్రాంగణం  వైభవంగా జరిగినది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



































No comments