శ్రీ గాయత్రీ దేవి - Sri Gayathri Devi - 28.09.2022 (Day 3)

ఆశ్వయుజ శుద్ధ తదియ  28.09.2022 బుధవారం రోజున శ్రీ గాయత్రీ దేవి గా  శ్రీ  విజయ దుర్గా  దేవి  భక్తులకు దర్శనం ఇచ్చారు. అభిషేకం ,  అలంకరణ, పూజాది కార్యక్రమాలు, సప్త హారతులు ఆలయ పూజారి  శ్రీ జనార్ధన్ ఆచార్యులు నిర్వహించారు.

సాయంత్రం  శ్రీ లలితా సహస్ర నామ పారాయణం, కుంకుమార్చన మరియు అమ్మవారికి మహా నైవేద్యం, సప్త హారతులు, మహా మంగళహారతి, చేతుర్వేద స్వస్తి, పవళింపు సేవ తీర్ధ ప్రసాద వితరణ జరిగాయి.  ఈ కార్యక్రమం లో అధిక సంఖ్య లో భక్తులు పాల్గొన్నారు...







































No comments